శ్రావణి ప్రతిరోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లే బస్సు ఎక్కేది. అరుణ్ కూడా అదే బస్సులో వెళ్లేవాడు. మూడు నెలల పాటు వాళ్ళు ప్రక్కప్రక్కనే సీట్లలో కూర్చున్నా, మాట్లాడుకోలేదు. కారణం, శ్రావణికి అరుణ్ అంటే ఏదో రేంజ్లో ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే తనని మాట్లాడనివ్వలేదు.
"రండి, కాస్త గొడుగు కిందికి," అంది ఆమె చిన్నగా నవ్వుతూ. romance story in telugu
ఒక రోజు, అనుకోని సమయంలో కురిసిన వర్షం వాళ్ళిద్దరినీ ఆ బస్టాప్లో ఆపేసింది. బస్సు లేదు, ఇంకా ఆఫీసుకు వెళ్లాలి. శ్రావణి తన చిన్న గొడుగును తెరిచింది. అరుణ్ నానుతూ నిలబడి ఉండడం చూసి, ఆమె ధైర్యం చేసింది. కాస్త గొడుగు కిందికి
వాళ్ళిద్దరూ దగ్గరగా నడవడం మొదలుపెట్టారు. మొదట వర్షం గురించి, తర్వాత ఆఫీసు గురించి, చివరికి తమ గురించి తాము చెప్పుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఆఫీసు గురించి
ఆ మాటే అన్ని తాళాలు తెరిచింది.